Spot News

ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలపై దుమారం: లీగల్ నోటీసు పంపిన టీటీడీ బోర్డు మెంబర్… రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. రామాయణంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికే ప్రకాష్…

BJP | మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. బీజేపీ ఎంపీలకు విప్ జారీ

BJP : మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ కోసం పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. ఈ బిల్లు కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీయే ప్రభుత్వానికి చాలా…

Suicide | జూరాల 51వ గేటు వద్ద బైక్‌.. యువకుడి కోసం గాలింపు చర్యలు

Suicide | జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జూరాల జలాశయంలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ధరూర్ ఎస్ఐ నందీకర్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీంతో జలాశయంలో గాలింపులు కొనసాగిస్తున్నారు Lakes & Rivers ఎస్ఐ నందీకర్…

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తేజ‌స్వి సూర్య క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి : దిండిగాల రాజేంద‌ర్‌

ఇల్లెందు, ఏప్రిల్ 17 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అవగాహనా రాహిత్యంతో మాట్లాడటం సరికాద‌ని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఇల్లెందు జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి…

CBSE 10వ తరగతి రెండవ పరీక్ష 2026: ప్రైవేట్ అభ్యర్థుల కోసం దరఖాస్తు ప్రారంభం

CBSE 10వ తరగతి రెండవ బోర్డు పరీక్ష 2026 కోసం ప్రైవేట్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. ఈ పరీక్షలు మే నెలలో నిర్వహించబడతాయి. మొదటి సెషన్‌లో పరీక్ష రాసిన విద్యార్థులు…