ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై దుమారం: లీగల్ నోటీసు పంపిన టీటీడీ బోర్డు మెంబర్… రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్
ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. రామాయణంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికే ప్రకాష్…
